ప్రముఖ సామాజిక సేవాసంస్థ సుచిరిండియా ఫౌండేషన్ 29వ సర్ సివి రామన్ టాలెంట్ సెర్చ్ పరీక్షను జాతీయ మరియు రాష్ట్ర స్థాయిలో వివిధ పాఠశాలల్లో నిర్వహించింది. 1000 పాఠశాలల నుండి 100000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. దేశ వ్యాప్తంగా మరియు తెలుగు…
ప్రతిష్టాత్మక ‘సోషల్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ద ఇయర్ (SEOY) – ఇండియా అవార్డ్ 2022’ యొక్క 13వ ఎడిషన్ కోసం అవార్డు దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి
వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ యొక్క మరొక సంస్థ అయిన జూబిలెంట్ భారతియా ఫౌండేషన్ మరియు ష్వాబ్ ఫౌండేషన్ ఫర్ సోషల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రతిష్టాత్మక వార్షిక అవార్డు - సోషల్ ఎంట్రప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ (SEOY) ఇండియా 2022 యొక్క 13వ ఎడిషన్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాయి. సోషల్…